Header Ads Widget

జగనన్న విద్యా దీవెనలో 3 అప్డేట్స్-2022

 

jagananna vidya deevena,jagananna vidya deevena latest news,jagananna vidya deevena 2022,jagananna vidya deevena scheme,vidya deevena 2022,vidya deevena,jagananna vasathi deevena,jagananna vidya deevena scheme latest update,vidya deevena latest news,jagananna vidya deevena padakam,jagananna vidya deevena eligibility,jagananna vidya deevena scheme details,vidya deevena latest news today,vidya deevena release date,jagananna vasathi deevena 2022


ఈ పేజీ లో జగనన్న విద్యా దీవెనకి సంబంధించి ప్రభుత్వం ప్రకటించిన నూతన విషయాలు గూర్చి చర్చించుకుందాం.


1.మరో విడతలో ఫీజుని ఎప్పుడు జమ చేయనున్నారు ?

2.ప్రాథమిక అర్హులు,అనర్హులు లిస్ట్ ఎప్పుడు విడుదల అవుతుంది

3.E Kyc ఎప్పుటి నుండి వేయాల్సి ఉంటుంది ?

4.ఫైనల్ అర్హత లిస్ట్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది ?


మరెన్నో నూతన అప్డేట్స్ పొందాలి అనుకుంటే ఈ క్రింది వాట్సాప్ గ్రూప్ నందు జాయిన్ అవగలరు.




జగనన్న విద్యా దీవెన: ఈ విద్యా సంవత్సరం కి సంబంధించి ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారం విద్యార్థులు కి ఇంతకుముందు ప్రభుత్వాలు చేసిన విదంగా కాకుండా ప్రతి మూడు నెలలకు ఒకసారి తల్లి ఖాతాలో జమ చేస్తూ ఆ విధంగా సంవత్సరానికి 4 విడతలలో క్రమం తప్పకుండా జమచేయడం చూస్తున్నాము.అదేవిదంగా గత మే నెలలో జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించిన ఫీజుని ముఖ్యమంత్రి గారు తిరుపతి లో ప్రారంభించి డబ్బులు అయితే జమ చేయడం కూడా జరిగింది.

Also Read : ఇళ్ల పట్టాలకు ఈ జులై నెలలో ekyc ఎలా చేసుకోవాలో తెలుసుకోండి


మరో విడతలో ఫీజుని ఎప్పుడు జమ చేయనున్నారు ?


 ఈ సంవత్సరం ఏప్రిల్, మే, జూన్ కి సంబంధించిన ఫీజుని ఆగస్ట్ నెలలో వేయనున్నారు.


ప్రాథమిక అర్హులు,అనర్హులు లిస్ట్ ఎప్పుడు విడుదల అవుతుంది ?


ప్రభుత్వం దీనికి సంబంధించి ఒక కాల పట్టిక కూడా విడుదల చేయడం జరిగింది. అందులో చెప్పిన విధంగా జులై 7 వ తేదీ సచివాలయం లో లిస్ట్ పెట్టి, అక్కడ అనర్హత వచ్చిన వారికి జులై 8 నుండి జులై 13 వ తేదీ వరకు నోటీస్ లు కూడా జారీ చేస్తారు.


గ్రీవెన్స్ కి ఎప్పుడు పెట్టుకోవచ్చు ?


ఒకవేళ ఆ విద్యార్థి సోషల్ ఆడిట్ లో అనర్హత అని తేలితే నోటీసులు జారీ చేస్తారు.అక్కడ ఒకవేళ ఆ నోటీస్ లో చెప్పిన కారణం తప్పు అని బావిస్తే దానికి సంబంధించిన డాకుమెంట్స్ తో సచివాలయం లో ఈ జులై 8 వ తేదీ నుండి 25 వ తేదీ వరకు అవకాశం ఇచ్చివున్నారు.కాబట్టి ఈ అవకాశాన్ని విద్యార్థులు ఉపయోగించుకోవలెను.


Also Read: వ్యాపారానికి లోన్ కావాలంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోండి





E Kyc ఎప్పుటి నుండి వేయాల్సి ఉంటుంది ?


పథకం ప్రారంభానికి ముందు ఒకసారి విద్యార్థుల దగ్గర బయోమెట్రిక్ తీసుకోవడం మాములే. అందులో భాగంగానే ఈ విడతకి సంబంధించి జులై 12 వ తేదీ నుండి 30 వ తేదీ వరకు సచివాలయ ఉద్యోగులు వచ్చి ekyc తీసుకుంటారు.


ఫైనల్ అర్హత లిస్ట్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది ?


ఈ నెల అంటే జులై 30 వ తారీఖున సచివాలయం నందు ఫైనల్ అర్హత లిస్ట్ మరియు అనర్హత లిస్ట్ నోటీస్ బోర్డ్ నందు అందుబాటులో ఉంచుతారు.కాబట్టి ఈ లిస్ట్ లో పేరు వచ్చినవారికి మాత్రమే ఆ తల్లుల ఖాతాలో డబ్బులు జమ అవుతాయి.



Also Read: అమ్మఒడి లో డబ్బులు పడకపోవడానికి 13 కారణాలు తెలియజేసిన అధికారులు











Post a Comment

0 Comments